ఆచార్య మసన చెన్నప్ప మహబూబ్ నగర్ జిల్లా, కల్వకుర్తినియోజకవర్గంలోనికొలుకులపల్లిగ్రామానికి చెందిన కవి. ప్రస్తుతంఉస్మానియా విశ్వవిద్యాలయంలోతెలుగు శాఖాధిపతిగా
పనిచేస్తున్నారు.
ఉన్నత
విద్య
మసన చెన్నప్ప ఉస్మానియా
విశ్వవిద్యాలయం నుండి ఎం. ఏ. లో ప్రప్రథమ స్థానంపొంది గురజాడ అప్పారావు
స్వర్ణపతకం అందుకున్నారు. 'వేటూరి ప్రభాకరశాస్త్రివాఙమయ సూచిక ' అను అంశంపై ఎం. ఫిల్. ను, ' ప్రాచీన కావ్యాలు - జీవన
చిత్రణ ' అనే
అంశంపై పి. హెచ్.డి. ని చేశారు.
వృత్తి
జీవితం
వీరుపొట్టి శ్రీరాములు తెలుగు
విశ్వవిద్యాలయంలో, ఉస్మానియా విశ్వవిద్యాలయంలోవివిధ హోదాలలో పనిచేశారు.
ప్రస్తుతం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖాధిపతిగా పనిచేస్తున్నారు.
రచనలు
మల్లి పదాలు
నేత్రోదయం ( ఈ కవితా సంపుటి ' ఐరైజ్ ' పేరుతో ఆంగ్లంలోకి
అనువదించబడింది.)
బృహద్గీత
సమాలోచనం
బ్రహ్మచర్యం
అమృత స్వరాలు
అగ్ని స్వరాలు
ప్రకృతి పురుష వివేకం
సారస్వత లోచనం
ఈశావ్యాసం
పురస్కారాలు
సూర్యశక్తి సాహితీ పురస్కారం అందుకున్నారు.
2000 సం. లో నిర్మల సాహితీ పురస్కారాన్ని అందుకున్నారు.
-------------------------------------------------------------------------------------------------------------------------- ఇవి కూడా చూడండి
టి.వి. భాస్కరాచార్య మహబూబ్
నగర్ జిల్లాకు చెందిన కవి. కళాకారుడు. వీరు డాక్టర్ వి.వి.ఎల్. నరసింహరావు
సాహిత్య ప్రస్థానంపై పరిశోధన చేసి డాక్టరేట్ పట్టాను పొందారు. వీరు కవి గానే కాకా
శిల్పిగా, చిత్రకారుడిగా, నటుడిగా
విశేష ప్రతిభను కనబరిచి పలువురిచే ప్రశంసలందుకున్నారు. ఒకానొక సందర్భంలో వీరిని
ప్రజా కవి కాళోజి '' ఆల్ రౌండర్ '' గా ప్రశంసించారు.
== రచనలు ==
* రక్తం కక్కిన రాత్రి
* సూర్యులిద్దరు ఆకాశం ఒక్కటి
* తపో భూమి
-------------------------------------------------------------------------------------------------------------------------- ఇవి కూడా చూడండి